- వాహనసేవలో మావటిపై దాడి
- వాహనసేవలో మావటిపై దాడి
తిరుమలలో శ్రీవారి గజరాజు భీభత్సం సృష్టించింది. ‘అవనిజ’ అనే ఏనుగు గట్టిగా ఘీంకరిస్తూ మావటిపై దాడి చేసింది.
ససహస్రదీపాలంకార సేవ తర్వాత తిరువీధుల్లో నిర్వహించే వాహనసేవలో పాల్గొనేందుకు గజరాజులను ఆలయం వద్దకు తీసుకొచ్చారు.
ఈ సమయంలో బెదిరిన ‘అవనిజ’ అనే ఏనుగు మావటి గంగయ్యను కిందపడేసింది.
అతనిపై దాడికి దిగింది. కాలిపై తొక్కడంతో అతడి కాలు విరిగింది. గాయపడిన గంగయ్యను ఆసుపత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Mar 25, 2018, 11:56 PM IST