Asianet News TeluguAsianet News Telugu

కూలీ డబ్బులు అడిగితే డ్రైవర్‌ను చంపాడు

చిత్తూరు మండలం కృష్ణాపురంలో దారుణం చోటు చేసుకొంది. కూలీ డబ్బులు అడిగినందుకుగాను  చంద్రానాయక్‌ అనే వ్యక్తి  ఇద్దరిని చంపాడు.
 

driver killed by chandranaik in chittoor district
Author
Chittoor, First Published Jun 2, 2019, 5:39 PM IST


మదనపల్లె: చిత్తూరు మండలం కృష్ణాపురంలో దారుణం చోటు చేసుకొంది. కూలీ డబ్బులు అడిగినందుకుగాను  చంద్రానాయక్‌ అనే వ్యక్తి  ఇద్దరిని చంపాడు.

చిత్తూరు జిల్లా మండలం కృష్ణాపురంలో చంద్రానాయక్‌ అనే వద్ద ఓ వ్యక్తి డ్రైవర్‌గా పనిచేసేవాడు.  అయితే కూలీ  డబ్బులను అడిగారు.  కూలీ డబ్బులను అడిగినందుకు గాను  చంద్రానాయక్‌ ట్రాక్టర్‌‌ను ఢీకొట్టి చంపాడు. 

ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు నాగభూషణం కూడ మృతి చెందారు.  ఈ ఘటన గ్రామంలో సంచలనానికి కారణమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios