కనకదుర్గను దర్శించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు (ఫొటోలు)
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను శనివారం మధ్యాహ్నం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈవో కోటేశ్వరమ్మ, అధికారులు స్వాగతం పలికారు.
కనకదుర్గను దర్శించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు
కనకదుర్గను దర్శించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు
కనకదుర్గను దర్శించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు
కనకదుర్గను దర్శించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు
కనకదుర్గను దర్శించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు
కనకదుర్గను దర్శించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు