Asianet News TeluguAsianet News Telugu

టిడిపి ఎమ్మెల్సీపై కేసు

  • ఆంధ్రప్రదేశ లో అధికార టీడీపీ నేతలపై కేసులు పెరిగిపోతున్నాయి
Case booked on tdp mlc for misusing of funds

ఆంధ్రప్రదేశ లో అధికార టీడీపీ నేతలపై కేసులు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్నపుడు అవినీతికి పాల్పడటం తర్వాత కేసుల్లో ఇరుక్కోవటం మామూలైపోయింది. తాజాగా ఓ టీడీపీ ఎమ్మెల్సీపై అవినీతి ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారిపై 2012-2013 ఆర్ధిక సంవత్సరంలో రూ.26.3 లక్షల స్త్రీనిధి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధం ఉన్న మరో పదిమందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిందితులపై కోటనందూరు పోలీసులు సెక్షన్ 409, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios