Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో ‘‘వెల్‌కమ్‌ గ్యాలరీ‘’కి శంకుస్థాపన చేసిన బాబు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందుడుగు పడింది. స్టార్టప్ ఏరియ్ ఫేస్‌ 1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.

AP CM Chandrababu lay foundation stone for Welcome Gallery at amaravathi
Author
Amaravathi, First Published Jan 10, 2019, 1:31 PM IST

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందుడుగు పడింది. స్టార్టప్ ఏరియ్ ఫేస్‌ 1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ హాజరయ్యారు. ఏపీలో బిజినెస్ ప్రమోషన్‌కు వీలుగా గ్యాలరీ భవన నిర్మాణం జరగనుంది. లింగాయపాలెం స్టార్టప్ ఏరియాలో మొత్తం 50 ఎకరాల్లో రూ.44 కోట్లతో ఈ వెల్‌కమ్ గ్యాలరీని నిర్మించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios