Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో విషాదం.. ఆర్కే బీచ్‌లో నలుగురు గల్లంతు, ఒకరి మృతదేహం వెలికితీత

విశాఖ (visakhapatnam) ఆర్కే బీచ్‌లో (rk beach) విషాదం చోటు చేసుకుంది. ఆదివారం విహారయాత్రకు వచ్చిన నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో సునీతా త్రిపాఠి అనే యువతి మరణించింది. మరో ముగ్గురి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

4 missing in rk beach visakhapatnam
Author
Visakhapatnam, First Published Jan 2, 2022, 3:55 PM IST

విశాఖ (visakhapatnam) ఆర్కే బీచ్‌లో (rk beach) విషాదం చోటు చేసుకుంది. ఆదివారం విహారయాత్రకు వచ్చిన నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో సునీతా త్రిపాఠి అనే యువతి మరణించింది. మరో ముగ్గురి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఒడిశా నుంచి వీరంతా విశాఖకు పిక్నిక్ నిమిత్తం వచ్చారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios