మహిళపై హత్యాచారాలకు నిరసనగా కాంగ్రెస్ ర్యాలీ

Oct 2, 2020, 2:59 PM IST

విశాఖపట్నం  బీచ్ రోడ్డు లో కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ  చేసింది .మహిళలపై జరుగుతున్నా హత్యాచారములకు  నిరసనగా దిష్టి బొమ్మ దహనం చేసారు .