ఆయన చూడడానికి డ్రైవరే.. కానీ చెప్పింది వింటే షాకే!

Dec 29, 2019, 5:25 PM IST

తిరుమల దేవస్ధానికి వెళుతున్న భక్తులను ఓ డైవర్ తన మాటలతో  సర్‌ఫ్రైజ్ చేశాడు. అన్ని యుగాలకు శ్రీ వెంకేశ్వర స్వామియే అధిపతి అంటూ ఒక్క దేవుడిని  పభుత్వ మంత్రుత్వ శాఖలతో పోల్చాడు. అనాటి యుగంలో ఆయా దేవుళ్ళ శక్తి ని బట్టి ఆయా శాఖలను నిర్వహణ గురించి చెబుతూ తన కార్లో ఉన్నవాళ్ళను ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.