రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను కలిసిన సీఎం జగన్ (వీడియో)

Aug 1, 2019, 3:05 PM IST

తెలంగాణలో రాష్ట్రాల ఆస్తుల పంపకాలు, ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు భేటీ కానున్న నేపథ్యంలో ఆ భేటీలో చర్చించాల్సిన అంశాలపై గవర్నర్ నరసింహన్ తో సీఎం వైయస్ జగన్ చర్చించారు.