బైక్ ని ఢీ కొట్టిన ఇసుకలారీ.. ముగ్గురి మృతి..

Jun 15, 2020, 4:39 PM IST

పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మంథని పెద్దపల్లి రహదారిపై బైకుపై పై వెళ్తున్న వ్యక్తులను వెనకు నుడి వచ్చిన ఇసుక లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు  పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.