Aug 13, 2019, 1:02 PM IST
సూర్యాపేట జిల్లా ఇమాంపేట గ్రామంంలో హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి మంగళవారం నాడు ప్రారంభించారు. నాలుగు వేల మంది విద్యార్ధులు ఏక కాలంలో మొక్కలు నాటారు. విద్యార్ధులతో కలిసి మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.