Bharat Bandh : రాబోయే రోజుల్లో మరిన్ని సమ్మెలుంటాయ్...

Jan 8, 2020, 6:05 PM IST

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత్‌ బంద్‌కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. దీంట్లో భాగంగా హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని అలహాబాద్ బ్యాంక్, ఎల్ ఐసీ ఎంప్లాయిస్ నిరసన చేశారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.