Jun 8, 2020, 10:48 AM IST
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాసేపు చేపలకు గాలం వేసి సరదా పడ్డారు. మానకొండూర్ చెరువులో కొందరు వ్యక్తులు గాలాలు వేసి చేపలు పడుతున్నారు. అదేసమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అది చూసి ఆగి కొద్దిసేపు వారితో కలిసి గాలం వేసి చేపలు పట్టారు.