ఎవరొచ్చినా భయపడేది లేదు - మల్లారెడ్డి

Mar 23, 2024, 8:25 AM IST

మల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను కార్యకర్తలే గెలిపించారు. కాంగ్రెస్, బీజేపీకి క్యాడర్ లేనే లేదంటూ మల్లారెడ్డి ఎద్దేవా చేశారు.