మహా చంఢీయాగంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ (వీడియో)

Oct 4, 2019, 6:17 PM IST

గోదావరిఖనిలోని శ్రీ జయ దుర్గ అమ్మవారి ఆలయం లో దుర్గ నవరాత్రులలో భాగంగా జరిగిన మహా చండీ యాగంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.  అనంతరం ప్రత్యేక పూజలు చేసి, అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు కోరుకంటి చందర్ కూడా హాజరయ్యారు.