May 6, 2020, 4:01 PM IST
మెదక్ జిల్లా మీర్జాపూర్ లో మంత్రి హరీష్ రావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఎలా తీసుకుంటున్నారంటే అక్కడి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తాలు తీసిన ధాన్యాన్ని ఎలా తీసుకోవాలి, తాలు తీయకపోతే ఎలా తీసుకోవాలో వాళ్లతో ముచ్చటించారు.