ఈతకు వెళ్లి బావిలో ఇంటర్ విద్యార్థి గల్లంతు

May 2, 2020, 3:15 PM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగెలధర్మారం గ్రామంలో ఈత కొట్టడానికి వెళ్లి బాయిలో ఇంటర్ విద్యార్ధి గల్లంతు అయ్యాడు. అతని కోసం బావిలో గాలింపు చర్యలు చేపట్టారు.