నడిరోడ్డుపై కాలిపోయిన పసుపులారీ..కారణమేంటంటే...

Mar 12, 2020, 3:35 PM IST

నిజామాబాద్ జిల్లాలో డీజిల్ ట్యాంకర్ పేలి ఓ లారీ అగ్నికి ఆహుతయ్యింది. పసుపు మార్కెట్‌కు పసుపు సంచుల లోడుతో వస్తున్నలారీలోని డీజిల్ ట్యాంకర్ పేలడంతో మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో పసుపు సంచులతో పాటు పూర్తిగా లారీ పూర్తిగా కాలిపోయింది.