ఓటు కోసం..పెళ్లి పీటలమీదినుండి లేచొచ్చేశాడు...

Feb 15, 2020, 4:29 PM IST

కరీంనగర్ జిల్లాలో ఓ వరుడు పెళ్లి  పీటల మీది నుండి వచ్చి సహకార సంఘ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. కరీంనగర్ జిల్లా సైడాపూర్ మండలం శివరంపల్లికి చెందిన శ్రీధర్ వివాహం, సహకార సంఘం ఎన్నికలు ఒకే రోజు వచ్చాయి. దీంతో పెళ్ళి పీటల మీది నుండి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి తన ఓటు హక్కును వినయోగించుకున్నాడు.