తమిళిసైతో ప్రచ్ఛన్న యుద్ధం: బిజెపిపై కేసీఆర్ పోరు, వ్యూహం ఇదీ...

Jan 28, 2022, 11:16 AM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు. గవర్నర్ తమిళిసై గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఆయన గైర్హాజరయ్యారు. మంత్రులు కూడా ఎవరూ హాజరు కాలేదు. దీనిపై ఈటల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. బిజెపితో రగుతున్న వివాదం కారణంగానే కేసీఆర్ తమిళిసై కార్యక్రమానికి హాజరు కాలేదనే మాట వినిపిస్తోంది. తమిళిసై కూడా కేసీఆర్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నారు. అదెలాగో చూద్దాం