ఆరుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ

Mar 1, 2020, 5:10 PM IST

మధ్యప్రదేశ్ షియోపూర్‌లో ఒక మహిళ ఆరుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే, ఇద్దరు శిశువులు కొన్ని గంటల తర్వాత మరణించారు. జిల్లా హాస్పిటల్ సివిల్ సర్జన్ అధికారి మాట్లాడుతూ మిగిలిన నలుగురు శిశువులు కూడా పరిస్థితి విషమంగా ఉంది.