Jan 23, 2020, 12:14 PM IST
జమ్మూకాశ్మీర్, శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద కేంద్ర మంత్రి ఎంఏ నఖ్వీ స్థానికులను కలుసుకుని కాసేపు సంభాషించారు. ఆ తరువాత మాట్లాడుతూ ఇక్కడంతా సానుకూల వాతావరణమే ఉంది. కొంతమందితో మాట్లాడడం వల్ల మిగతావారిలో కూడా ఈ సానుకూలతను వ్యాప్తి చేస్తున్నాం. దీనిద్వారా మార్పుకు కృషి చేస్తున్నామని చెప్పారు.