రెబల్ ఎమ్మెల్యేలను కలవడానికి వచ్చిన జీతూ పట్వారీ అరెస్ట్

Mar 12, 2020, 5:28 PM IST

బెంగళూరులో కాంగ్రెస్ లీడర్ జీతూ పట్వారీకి పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఎంబసీ బౌలేవార్డ్ లో రెబల్ ఎమ్మెల్యేలకు కలవడానికి వచ్చిన జీతూ పట్వారీని పోలీసులు అడ్డగించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.