Feb 16, 2020, 10:00 AM IST
చెన్నైలోని వాషర్మన్పేట్లో ఫిబ్రవరి 14 న పోలీసులు, నిరసనకారుల మధ్య గొడవ జరిగింది. పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఈ గొడవ జరిగింది. 100 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.