నేను ముందంటే నేను ముందు..కొట్టుకున్న బీజేపీ, జేడీఎస్ నేతలు : కర్ణాటక

Jan 18, 2020, 8:58 AM IST

కర్నాటక, బిల్లెనహల్లిలోని గవి రంగప్ప ఆలయంలో బ్రహ్మ రథోత్సవ సందర్భంగా ఇరు వర్గాలమధ్య ఘర్షణ జరిగింది. జేడీ ఎస్ కు చెందిన తాలూకా పంచాయతీ సభ్యుడు దినేష్ కు,  బిజెపి ఎమ్మెల్యే నారాయణ గౌడ మద్దతుదారులకు మధ్య మొదటిపూజ విషయంలో గొడవ కొట్లాటకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.