పౌరసత్వ సవరణ చట్టం : బీజేపీకి రాజీనామాలు చేస్తున్న మైనార్టీ సెల్ నేతలు

Jan 16, 2020, 10:33 AM IST

మధ్యప్రదేశ్ బీజేపీ మైనార్టీ సెల్ లోని కొద్దిమంది ఆఫీస్ బేరర్స్ కొంతకాలం క్రితం రాజీనామా చేశారు. పార్టీ సీనియర్ నేతలు పౌరసత్వ సవరణ చట్టం, NRC ఇంప్లిమెంటేషన్ ప్రతిపాదనల మీద తమ ఆందోళనలను పట్టించుకోకుండా గుడ్డిగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో ఈ రాజీనామాలు చేశారు.