హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా విశిష్టత ఉంది. ఒక వ్యక్తి జీవన, మరణాలను ఈ గరుడ పురాణమే నిర్ణయిస్తుందని నమ్ముతారు. హిందూ మతంలో ఉన్న 18 పురాణాల్లో ఈ గరుడపురాణం కూడా ఒకటి. అయితే.. ఈ ఫురాణం ప్రకారం.. మనం కొన్ని పొరపాట్లు చేయకూడదు. చేస్తే.. దాని ఫలితం మరణించిన తర్వాత అయినా అనుభవించాల్సిందేనట. అందుకే.. పొరపాటున కూడా కొన్ని పనులను మొదలుపెట్టి.. మధ్యలో ఆపకూడదట. మొదలుపెట్టిన పనులను మధ్యలో వదిలేస్తే... చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనట. మరి ఎలాంటి పనులను మధ్యలో ఆపకూడదో, దీని గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో చూద్దాం...