Jan 21, 2020, 9:41 AM IST
మధ్యప్రదేశ్, కిసాన్ కాంగ్రెస్ లో ఘర్షణ జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలేంద్ర వర్మను రాష్ట్ర మంత్రి పిసి శర్మమీద పెద్దగా కేకలు వేస్తూ వాగ్వాదానికి దిగాడు. దీంతో శైలేంద్రవర్మను హర్దా కలెక్టరేట్ ప్రాంగణం నుండి బలవంతంగా పంపించివేశారు.