Oct 24, 2019, 3:26 PM IST
తమతో కలవమని స్వతంత్ర్య అభ్యర్థులపై BJP ఒత్తిడి తెస్తోందని కాంగ్రెస్ లీడర్ DS
హుడా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది చెల్లదని అన్నారు. స్వతంత్రుల్లో
చాలామంది తమతో కలవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఏ పార్టీకి మద్ధతు ఇవ్వాలో
ఎంచుకునే స్వేచ్ఛ స్వతంత్ర్య అభ్యర్థులకు ఉందన్నారు. దీనిమీద ఎలక్షన్ కమిషన్ కు మీడియా ద్వారా అప్పీల్ చేస్తామని చెప్పారు.