మహిళల గొడవలో దూరి..మహిళలను చావగొట్టిన న్యాయవాది...

Jan 22, 2020, 2:09 PM IST

మధ్యప్రదేశ్ లోని సాత్నాలో నిన్న ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. ఇదికొట్టుకోవడానికి దారి తీసింది. ఇందులో ఒక మహిళ లాయరు, స్థానికురాలు, ఆమెకు మరో మగ న్యాయవాది తోడవడంతో గొడవ దెబ్బలాటకు దారితీసింది. అయితే ఆ ఇద్దరు మహిళలకు అంతకుముందునుండే గొడవలున్నాయని, అవే ఈ ఘర్షణకు దారితీసాయని పోలీసులు చెబుతున్నారు.
=