ఇరాక్ లో చిక్కుకుపోయిన వలసకూలీలను రక్షించిన తెలంగాణ ప్రభుత్వం

Feb 15, 2020, 5:27 PM IST

ఇరాక్‌లో ఇరుక్కుపోయిన 16 మంది వలస కార్మికులను భారత రాయబార కార్యాలయం సహాయంతో తెలంగాణ ప్రభుత్వం రక్షించింది. ఈ కూలీలు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. బాధితులు గత రెండు, మూడు సంవత్సరాల నుండి ఇరాక్‌లో చిక్కుకున్నారు.