మూడు రోజుల పసికందు ఎలా చనిపోయింది? (వీడియో)

Oct 15, 2019, 11:42 AM IST

జగిత్యాల ప్రభత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పసి కందు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం పెగడపల్లి మండలం అరేవెళ్లి గ్రామనికి చెందిన రాంప్రసాద్ భార్య అనూష మొదటి కాన్పు ఈ ఆస్పత్రిలో చేరింది. డెలివరీ అయి పండంటి మగశిశువు పుట్టాడు. అయితే మూడో రోజు వ్యాక్సిన్ వేశారు. ఆ తరువాతే బాబు చనిపోయాడని, సోమవారం నాడు ఇచ్చిన వ్యాక్సిన్ వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.