telangana bandh video : కాగితపు పడవలతో కార్మికులు...

Oct 19, 2019, 8:10 PM IST

ఆర్టీసీ బంద్ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో కార్మికులు వినూత్న నిరసనకు దిగారు. మెట్ పెల్లి ఆర్టీసీ డిపో వద్ద రాత్రి కురిసిన వర్షానికి గుంతల్లో నిలిచిపోయిన వర్షపు నీటిలో కాగితపు పడవలు వేసి వాటిని తోస్తూ నిరసన తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు మునుగుతుందో తెలియని కాగితపు పడవలా తయారైందని అన్నారు.