మెట్రో నిర్వాకం: బాధితుడి వేదన ఇదీ.. పోలీసులకు ఫిర్యాదు (వీడియో)

Sep 27, 2019, 7:22 PM IST

ప్యాట్నీకి సమీపంలో మెట్రో మొక్కలు నాటడానికి తవ్వినట్లు భావిస్తున్న గుంతలో పడి గాయపడిన సుశీల్ కుమార్ ఏషియానెట్ న్యూస్ తెలుగుతో తన వేదనను పంచుకున్నారు. ఆ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.