జయప్రకాశ్ రెడ్డి నుండి ఎస్పీ బాలసుబ్రమణ్యం వరకు మన మధ్య నుండి ఈ 2020లో దివికేగిన తారలు

Mar 20, 2021, 1:14 PM IST

2020 ప్రపంచానికి ఓ చీకటి అధ్యాయంగా మిలిగిపోతుంది. గత వందేళ్లలో ఎన్నడూ ఎరుగని భయానక పరిస్థితులను పరిచయం చేసింది ఈ సంవత్సరం. దేశానికి మరో దేశాన్ని, ప్రాంతానికి మరో ప్రాంతాన్ని.. చివరికి మనిషికి మరో మనిషిని దూరం చేసిన కరోనా అనే మహమ్మారి, విళయతాండవం చేసిన ఏడాదిగా 2020 మిగిలిపోయింది. ఏళ్లుగా వెండితెరపై వినోదం పంచుతున్న కొందరు తారలు కూడా 2020 సంవత్సరంలో కన్నుమూసి సుదూర తీరాలకు చేరుకున్నారు. ఎస్పీ బాలు, జయప్రకాష్ రెడ్డి, నర్సింగ్ యాదవ్, రావి కొండలరావు వంటి నటులు, కళాకారులు 2020లో కన్నుమూశారు. మరి గత ఏడాది నింగికి ఎగిసిన తారలు ఎవరో తెలిస్తే కన్నీళ్లు ఆగవు...