Sarileru Neekevvaru : ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూసిన రష్మిక మందన

Jan 11, 2020, 12:23 PM IST

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా షోను మీడియాకు మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో వేశారు. హీరోయిన్ రష్మిక మందన ప్రేక్షకుల్లో కూర్చుని సినిమా చూడడానికి రావడంతో థియేటర్లో ఒక్కసారిగా హంగామా జరిగింది. అది ఈ వీడియోలో...