సరిలేరు నీకెవ్వరు : నాకు అదొక్కటే తెలుసు..అంటున్న రష్మిక...

Jan 21, 2020, 10:28 AM IST

మహేష్ బాబు, రష్మిక మందనా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. తాజాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్ వరంగల్ లో జరిగాయి. హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ తనకు ఈ సినిమాలో అవకాశం రావడం అదృష్టం అన్నారు.