జాను ట్రైలర్ లాంఛ్ : దిల్ రాజు వస్తే ఇంట్లో లేనని చెప్పించా...

Jan 30, 2020, 12:02 PM IST

శర్వానంద్, సమంత జంటగా తమిళ దర్శకుడు ప్రేమ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా మూవీ జాను. తమిళ 96 సినిమా రీమేక్‌గా ఈ మూవీ వస్తుంది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ లో సమంతా మాట్లాడుతూ..ఈ సినిమా చేయడానికి భయపడిపోయానని అంటోంది.