శ్రీకాంత్ ను పరామర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Feb 20, 2020, 8:41 AM IST

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు  ఊపిరిత్తితులకు సంబంధించిన వ్యాధితో భాదపడుతూ చనిపోయిన సంగతి తెలిసిందే. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించారు. కాసేపు వారితో గడిపి వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలంటూ చెప్పారు.