కరోనాపై నిశ్శబ్దం : రూల్స్ ఫాలోఅయితే చాలు..అనుష్క

Mar 19, 2020, 12:51 PM IST

అనుష్క ప్రధానపాత్రలో వస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ సినిమా టీం కరోనామీద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పబ్లిక్ అవేర్ నెస్ వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ప్రభుత్వం చెప్పిన రూల్స్ ఫాలో అయితే కరోనాను అరికట్టవచ్చని అనుష్క సందేశం ఇచ్చింది.