video: కుప్పంలో ఏనుగుల బీభత్సం

Dec 8, 2019, 6:44 PM IST

కుప్పం ప్రాంతంలో ఏనుగులు  విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి.  ప్రజలను  భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.  కర్ణాటక రాష్ట్రఅటవీ ప్రాంతం నుండి నెల రోజుల క్రితం హోసూరు సమీపంలోని సానమావు ఆటవీప్రాంతానికి  100 ఏనుగులు వచ్చి మకాం వేశాయి ఈ ఏనుగులు   శూలగిరి అటవీ ప్రాంతం  మీదుగా కర్ణాటక   ఎర్ర గోలు  అటవీ ప్రాంతానికి వచ్చాయి.