Mar 6, 2021, 2:53 PM IST
ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 24/1 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా, రెండో రోజు 6 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ల కారణంగా ఆఖరి సెషన్లో పూర్తిగా టీమిండియా ఆధిపత్యం కనబర్చింది...