Oct 23, 2020, 1:56 AM IST
IPL 2020: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఘనవిజయం సాధించింది సన్రైజర్స్ హైదరాబాద్... 16 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయినా మనీశ్ పాండే, విజయ్ శంకర్ కలిసి రెండో వికెట్కి 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరి అమూల్య భాగస్వామ్యం కారణంగా కీలకమైన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో సునాయస విజయాన్ని అందుకుంది సన్రైజర్స్ హైదరాబాద్.