Oct 18, 2020, 2:20 AM IST
IPL 2020 సీజన్లో మరో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. సున్నాకే తొలి వికెట్ కోల్పోయినా 180 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్లో రెండు బంతులు మిగిలి ఉండగానే చేధించి, రికార్డు విజయం అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్ను కష్టాల్లోకి నెట్టేసింది.