బొచ్చులో నాయకత్వం..నోర్మూస్కో..కార్యకర్తలపై ఎంపీ ఫైర్

Mar 19, 2020, 3:45 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపికలో విభేదాలు వైసీపీలో అంతర్గత కలహాలకు దారితీసింది. దీనిమీద మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు కార్యకర్తల నినాదాలతో విసిగిపోయి బొచ్చులో నాయకత్వం అంటూ కార్యకర్తలపై మండిపడ్డారు.