నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు-సూచనలు: వైసిపి ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం

Bukka Sumabala | our own | Updated : Feb 04 2021, 05:43 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే  వసంత కృష్ణప్రసాద్  స్థానిక ప్రజలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు.

విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే  వసంత కృష్ణప్రసాద్  స్థానిక ప్రజలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు ఈ సమావేశానికి పలువురు వ్యాపారవేత్తలు, ప్రజాసేవ చేసే వివిధ సంఘాల ప్రతినిధులు, లయన్స్ క్లబ్ నాయకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్,  పుర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....మైలవరం అభివృద్ధికి తాను ఏం చేయాలో సలహాలు ఇవ్వాలని కోరారు. అలాగే మైలవరంలో వైసీపీ సర్పంచ్  అభ్యర్థిని గెలిపించాలని.... గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుంది వసంత కృష్ణప్రసాద్ అన్నారు.

03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu