Oct 15, 2019, 6:32 PM IST
కస్తూరిబాయిపేట ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం ఎదుట ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ము పాలెం వాసుల ధర్నాకు దిగారు. కెమికల్ ఫ్యాక్టరీ మూసేయలని ధర్నా చేశారు. కలుషిత నీటి బాటిల్స్ ని ప్రదర్శిస్తూ ధర్నా చేశారు.