వైఎస్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు

Jan 21, 2020, 11:25 AM IST

తుళ్ళూరు మండలం దొండపాడు లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. గత రాత్రి జరిగిన ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది.