Video : రాజధాని మార్పుపై రాజస్థాన్ వాసుల ఆవేదన

Jan 8, 2020, 8:17 AM IST

తుళ్లూరులోని రాజస్థాన్ వాసులు మూడు రాజధానుల నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేశారు. తాము బతుకు తెరువు కోసం తుళ్లూరు వచ్చి 12 ఏళ్ళు అవుంతుందని, ఇన్నేళ్లలో ఎన్నడూ ఈ విధంగా ఇబ్బంది పడలేదని తెలిపారు. ఇలాంటి రోజులు ఎప్పుడూ చూడలేదని, గత ఆరు నెలలుగా వ్యాపారాలు సరిగా సాగక, రోజు గడవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.  మూడు రాజధానులు వద్దని అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.