మితిమీరుతున్న మృగాళ్ల ఆగడాలు: మైనర్ బాలికపై అత్యాచార యత్నం

Feb 22, 2020, 2:52 PM IST

తిరుపతి దగ్గర్లోని ఏర్పేడు మండలంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచార ప్రయత్నం చేశారు. బాలిక ప్రతిఘటించి కేకలు వేయడంతో చుట్టుపక్కల పశువుల కాపరులు రావటంతో ముగ్గురు యువకులు పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సాయి కృష్ణ, అంకయ్య, వీరస్వామి, లను అదుపులోకి తీసుకున్నారు.